ముగించు

ఎకానమీ

ప్రభుత్వ రంగ సంస్థలలో బిహెచ్ఇల్ (రాంచంద్రపూర్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడిఎఫ్ – ఎద్దుమైలారం), బిడిఎల్ ఫ్యాక్టరీలు ప్రధానమైనవి. పటాన్చేరు ప్రాంతంలోని ఎన్నో ఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో ప్రపంచంలోనే కీర్తిగాంచాయీ.

సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ, జహీరాబాద్ సమీపంలోని మహేంద్ర ఫ్యాక్టరీ, ఇస్నాపూర్ దగ్గరలోని ఆరబిందో కెమికల్ ఫ్యాక్టరీ మొదలగునవి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయ్.

ఈ నగరం పాత సంగారెడ్డి మరియు కొత్త సంగారెడ్డిగా వర్గీకరించబడ్డాయి. పాత సంగారెడ్డి యందు పాత జిల్లా కర్మాగారం ఉంది కాని ఇప్పుడు దీని మ్యుజియంగా మార్చేసారు. పండుగల సమయాలలో పాత సంగారెడ్డి బాగా రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని రోడ్లు దసరా, దీపావళి, వినాయక చతుర్థి మరియు రమ్జాన్ వంటి పండుగ సీజన్లలో చాలా బిజీగా ఉన్నాయి.